నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ

- April 10, 2022 , by Maagulf
నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ

తెలంగాణ: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 2000 మంది పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.భక్తులతో  పాటు గ్రామ ప్రజలు  అందరూ  భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తదనంతరం భక్తులందరికీ  ప్రసాదం పంచిపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com