ఒమన్లో బావిలో పడి వ్యక్తి మృతి
- April 11, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్లో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రెస్క్యూ బృందాలు ఆదివారం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. నార్త్ షర్కియా గవర్నరేట్లోని ఇబ్రాలోని విలాయత్లో ఒక వ్యక్తి బావిలో పడినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్ మెంట్లోని అధికార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశాయని పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









