ఒమన్లో బావిలో పడి వ్యక్తి మృతి
- April 11, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్లో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రెస్క్యూ బృందాలు ఆదివారం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. నార్త్ షర్కియా గవర్నరేట్లోని ఇబ్రాలోని విలాయత్లో ఒక వ్యక్తి బావిలో పడినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్ మెంట్లోని అధికార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశాయని పేర్కొంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







