ఒమన్లో బావిలో పడి వ్యక్తి మృతి
- April 11, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్లో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రెస్క్యూ బృందాలు ఆదివారం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. నార్త్ షర్కియా గవర్నరేట్లోని ఇబ్రాలోని విలాయత్లో ఒక వ్యక్తి బావిలో పడినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్ మెంట్లోని అధికార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశాయని పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









