సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు
- April 11, 2022
బహ్రెయిన్: కూరగాయలు అలాగే పండ్ల ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. వాటి ధర స్థిరంగా బహ్రెయిన్ మార్కెట్లో వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పలు దేశాల నుంచి అవసరమైన మేర కూరగాయలు, పండ్లను బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయా దేశాలు ఎగుమతుల్లో కోత విధించడంతో బహ్రెయిన్ మార్కెట్లో ధరలు పెరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









