సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు
- April 11, 2022
బహ్రెయిన్: కూరగాయలు అలాగే పండ్ల ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. వాటి ధర స్థిరంగా బహ్రెయిన్ మార్కెట్లో వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పలు దేశాల నుంచి అవసరమైన మేర కూరగాయలు, పండ్లను బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయా దేశాలు ఎగుమతుల్లో కోత విధించడంతో బహ్రెయిన్ మార్కెట్లో ధరలు పెరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







