సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు
- April 11, 2022
బహ్రెయిన్: కూరగాయలు అలాగే పండ్ల ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. వాటి ధర స్థిరంగా బహ్రెయిన్ మార్కెట్లో వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పలు దేశాల నుంచి అవసరమైన మేర కూరగాయలు, పండ్లను బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయా దేశాలు ఎగుమతుల్లో కోత విధించడంతో బహ్రెయిన్ మార్కెట్లో ధరలు పెరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







