సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు

- April 11, 2022 , by Maagulf
సాధారణ స్థితికి వచ్చిన కూరగాయలు, పండ్ల ధరలు

బహ్రెయిన్: కూరగాయలు అలాగే పండ్ల ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. వాటి ధర స్థిరంగా బహ్రెయిన్ మార్కెట్‌లో వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పలు దేశాల నుంచి అవసరమైన మేర కూరగాయలు, పండ్లను బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయా దేశాలు ఎగుమతుల్లో కోత విధించడంతో బహ్రెయిన్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com