ఇండియాలోని చెన్నైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త రూట్
- April 11, 2022
అబుదాబీ: ఎయిర్ అరేబియా అబుదాబీ, ఏప్రిల్ 27 నుంచి కొత్త సర్వీస్ రూట్ని భారతదేశంలోని చెన్నైకి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చెన్నయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఈ విమానం వెళుతుంది. పోటీ ధరలకే ఈ విమానం అందుబాటులో వుంటుంది ప్రయాణీకులకి. చెన్నయ్ చాలా ప్రత్యేకమైన నగరమనీ, ఆ నగరానికి వున్న ప్రత్యేకతల దృష్ట్యా కొత్త సర్వీసు చాలామందికి ప్రయోజనకరంగా వుంటుందనీ, తమకూ లాభదాయకంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









