ఇండియాలోని చెన్నైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త రూట్
- April 11, 2022
అబుదాబీ: ఎయిర్ అరేబియా అబుదాబీ, ఏప్రిల్ 27 నుంచి కొత్త సర్వీస్ రూట్ని భారతదేశంలోని చెన్నైకి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చెన్నయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఈ విమానం వెళుతుంది. పోటీ ధరలకే ఈ విమానం అందుబాటులో వుంటుంది ప్రయాణీకులకి. చెన్నయ్ చాలా ప్రత్యేకమైన నగరమనీ, ఆ నగరానికి వున్న ప్రత్యేకతల దృష్ట్యా కొత్త సర్వీసు చాలామందికి ప్రయోజనకరంగా వుంటుందనీ, తమకూ లాభదాయకంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







