11 కార్లు, 4 మొబైల్ గ్రాసరీ స్టోర్ల సీజ్
- April 11, 2022కువైట్: పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో 11 కార్లు సీజ్ చేశారు. అలాగే 4 మొబైల్ గ్రాసరీ స్టోర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. జనరల్ క్లీన్లీనెస్ మరియు రోడ్ వర్క్స్ డిపార్టుమెంట్ ఈ తనిఖీల్ని నిర్వహించింది. తైమా మరియు సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతాల్లో తనికీలు జరిగాయి. రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా వదిలేసిన కార్లు, ఆయా ప్రాంతాల సౌందర్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రెండు ఐస్ క్రీమ్ కార్టులకి కూడా నోటీసులు జారీ చేశారు. 4 గ్రాసరీస్ అలాగే 4 ఐస్ క్రీమ్ వ్యాన్లను తొలగించారు. ఇద్దరు కారు ఓనర్లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..