11 కార్లు, 4 మొబైల్ గ్రాసరీ స్టోర్ల సీజ్
- April 11, 2022
కువైట్: పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో 11 కార్లు సీజ్ చేశారు. అలాగే 4 మొబైల్ గ్రాసరీ స్టోర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. జనరల్ క్లీన్లీనెస్ మరియు రోడ్ వర్క్స్ డిపార్టుమెంట్ ఈ తనిఖీల్ని నిర్వహించింది. తైమా మరియు సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతాల్లో తనికీలు జరిగాయి. రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా వదిలేసిన కార్లు, ఆయా ప్రాంతాల సౌందర్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రెండు ఐస్ క్రీమ్ కార్టులకి కూడా నోటీసులు జారీ చేశారు. 4 గ్రాసరీస్ అలాగే 4 ఐస్ క్రీమ్ వ్యాన్లను తొలగించారు. ఇద్దరు కారు ఓనర్లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









