11 కార్లు, 4 మొబైల్ గ్రాసరీ స్టోర్ల సీజ్
- April 11, 2022
కువైట్: పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో 11 కార్లు సీజ్ చేశారు. అలాగే 4 మొబైల్ గ్రాసరీ స్టోర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. జనరల్ క్లీన్లీనెస్ మరియు రోడ్ వర్క్స్ డిపార్టుమెంట్ ఈ తనిఖీల్ని నిర్వహించింది. తైమా మరియు సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతాల్లో తనికీలు జరిగాయి. రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా వదిలేసిన కార్లు, ఆయా ప్రాంతాల సౌందర్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రెండు ఐస్ క్రీమ్ కార్టులకి కూడా నోటీసులు జారీ చేశారు. 4 గ్రాసరీస్ అలాగే 4 ఐస్ క్రీమ్ వ్యాన్లను తొలగించారు. ఇద్దరు కారు ఓనర్లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







