రమదాన్ సీజన్లో ఇప్పటిదాకా రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, 34 మందికి గాయాలు
- April 16, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యాక జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 34 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 47 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఒకరి మృతి 23 మందికి గాయాలు అవడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదాలకు కారణమని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









