రమదాన్ సీజన్లో ఇప్పటిదాకా రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, 34 మందికి గాయాలు
- April 16, 2022దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యాక జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 34 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 47 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఒకరి మృతి 23 మందికి గాయాలు అవడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదాలకు కారణమని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ