రమదాన్ సీజన్‌లో ఇప్పటిదాకా రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, 34 మందికి గాయాలు

- April 16, 2022 , by Maagulf
రమదాన్ సీజన్‌లో ఇప్పటిదాకా రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, 34 మందికి గాయాలు

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యాక జరిగిన వివిధ  రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 34 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 47 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఒకరి మృతి 23 మందికి గాయాలు అవడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదాలకు కారణమని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com