అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం
- April 16, 2022
ఒమన్ : మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్’ని సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్రమంగా వస్తువుల్ని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయల్ ఒమన్ సహకారంతో ఈ సీజ్ చేయగలిగినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేపట్టరాదని రవాణా సంస్థలకు, కంపెనీలకు ఈ సందర్భంగా అథారిటీస్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









