అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం
- April 16, 2022
ఒమన్ : మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్’ని సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్రమంగా వస్తువుల్ని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయల్ ఒమన్ సహకారంతో ఈ సీజ్ చేయగలిగినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేపట్టరాదని రవాణా సంస్థలకు, కంపెనీలకు ఈ సందర్భంగా అథారిటీస్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









