అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం
- April 16, 2022
ఒమన్ : మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్’ని సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్రమంగా వస్తువుల్ని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయల్ ఒమన్ సహకారంతో ఈ సీజ్ చేయగలిగినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేపట్టరాదని రవాణా సంస్థలకు, కంపెనీలకు ఈ సందర్భంగా అథారిటీస్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







