సుదీర్ఘ ప్రార్థనలకు ఇమామ్లు దూరంగా ఉండాలి: సౌదీ
- April 17, 2022
సౌదీ: రమాదన్ చివరి పది రోజుల్లో తహజ్జుద్ ప్రార్థనకు నాయకత్వం వహించే మస్జీదుల ఇమామ్లు ఫజ్ర్ ప్రార్థనకు పిలుపునిచ్చే ముందు తక్కువ సమయంలో పూర్తి చేయాలని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. మసీదు ఇమామ్లు ఖునూత్, అన్ని ఇతర దువాలకు సంబంధించి ప్రవక్త నిర్దేశించిన మార్గదర్శకత్వానికి కట్టుబడి ప్రవక్త నుండి వివరించబడిన ప్రార్థనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రార్థనలను పొడిగించడం, వాటిని ఉపన్యాసాలుగా మార్చడం మానుకోవాలని మంత్రిత్వ శాఖ ఇమామ్లకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!









