సుదీర్ఘ ప్రార్థనలకు ఇమామ్లు దూరంగా ఉండాలి: సౌదీ
- April 17, 2022
సౌదీ: రమాదన్ చివరి పది రోజుల్లో తహజ్జుద్ ప్రార్థనకు నాయకత్వం వహించే మస్జీదుల ఇమామ్లు ఫజ్ర్ ప్రార్థనకు పిలుపునిచ్చే ముందు తక్కువ సమయంలో పూర్తి చేయాలని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. మసీదు ఇమామ్లు ఖునూత్, అన్ని ఇతర దువాలకు సంబంధించి ప్రవక్త నిర్దేశించిన మార్గదర్శకత్వానికి కట్టుబడి ప్రవక్త నుండి వివరించబడిన ప్రార్థనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రార్థనలను పొడిగించడం, వాటిని ఉపన్యాసాలుగా మార్చడం మానుకోవాలని మంత్రిత్వ శాఖ ఇమామ్లకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







