దుబాయ్: రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ
- April 17, 2022
దుబాయ్: యూఏఈ లో తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ సభ్యులు దుబాయ్ లోని పలు లేబర్ కాంప్ లకు వెళ్లి సుమారు వెయ్యి పనివారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.దుబాయ్ కమ్యునిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ప్రోచ్చహించి తమ సహకారాన్ని అందిస్తోంది.తెలుగు అసోసియేషన్ దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రాణాలికలను అధ్యక్షులు వుగ్గిన దినేష్ వివరించారు.ఈ కార్యక్రమాన్ని వూట్నూరి రవి కుమార్,సుంకు సాయి ప్రకాష్ మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి నిత్యావసర సరుకులు ఏప్రిల్ 23 మరియు 24 తేదిలలో చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.


తాజా వార్తలు
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి









