దుబాయ్: రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ
- April 17, 2022
దుబాయ్: యూఏఈ లో తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ సభ్యులు దుబాయ్ లోని పలు లేబర్ కాంప్ లకు వెళ్లి సుమారు వెయ్యి పనివారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.దుబాయ్ కమ్యునిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ప్రోచ్చహించి తమ సహకారాన్ని అందిస్తోంది.తెలుగు అసోసియేషన్ దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రాణాలికలను అధ్యక్షులు వుగ్గిన దినేష్ వివరించారు.ఈ కార్యక్రమాన్ని వూట్నూరి రవి కుమార్,సుంకు సాయి ప్రకాష్ మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి నిత్యావసర సరుకులు ఏప్రిల్ 23 మరియు 24 తేదిలలో చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.


తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







