దుబాయ్: రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ
- April 17, 2022
దుబాయ్: యూఏఈ లో తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ సభ్యులు దుబాయ్ లోని పలు లేబర్ కాంప్ లకు వెళ్లి సుమారు వెయ్యి పనివారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.దుబాయ్ కమ్యునిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ప్రోచ్చహించి తమ సహకారాన్ని అందిస్తోంది.తెలుగు అసోసియేషన్ దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రాణాలికలను అధ్యక్షులు వుగ్గిన దినేష్ వివరించారు.ఈ కార్యక్రమాన్ని వూట్నూరి రవి కుమార్,సుంకు సాయి ప్రకాష్ మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి నిత్యావసర సరుకులు ఏప్రిల్ 23 మరియు 24 తేదిలలో చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.


తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









