అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 2,000OMR జరిమానా
- April 22, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ (సిపిఎ) రుస్తాక్, ఇద్దరు వలసదారులకు పొగాకు అక్రమ విక్రయం కేసులో 2,000 ఒమన్ రియాల్స్ జరిమానా విధించడం జరిగింది. సౌత్ అల్ బతినాలో నిందితుల్ని అరెస్టు చేశారు. విలాయత్ ఆఫ్ రుస్తాక్లో కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్టు చేయడం జరిగిందని సిపిఎ పేర్కొంది. తమ దుకాణాల్లో నమిలే పొగాకు, నాన్ స్మోకింగ్ పొగాకును ఉపయోగిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







