డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పిఎఎం అభ్యర్థనకు తిరస్కరణ
- April 22, 2022
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.890 నుంచి 980 కువైటీ దినార్లకు ఫీజుని పెంచాలన్నది ప్రతిపాదనగా వుంది.రిక్రూట్మెంట్ విషయమై రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. ట్రావెల్ టికె్కట్ మరియు కార్మికుడి పరీక్ష (కార్మికుడి స్వదేశానికి సంబంధించి) కలుపుకుని 890 దినార్లు మించరాదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







