డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పిఎఎం అభ్యర్థనకు తిరస్కరణ
- April 22, 2022
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.890 నుంచి 980 కువైటీ దినార్లకు ఫీజుని పెంచాలన్నది ప్రతిపాదనగా వుంది.రిక్రూట్మెంట్ విషయమై రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. ట్రావెల్ టికె్కట్ మరియు కార్మికుడి పరీక్ష (కార్మికుడి స్వదేశానికి సంబంధించి) కలుపుకుని 890 దినార్లు మించరాదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









