డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పిఎఎం అభ్యర్థనకు తిరస్కరణ
- April 22, 2022
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.890 నుంచి 980 కువైటీ దినార్లకు ఫీజుని పెంచాలన్నది ప్రతిపాదనగా వుంది.రిక్రూట్మెంట్ విషయమై రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. ట్రావెల్ టికె్కట్ మరియు కార్మికుడి పరీక్ష (కార్మికుడి స్వదేశానికి సంబంధించి) కలుపుకుని 890 దినార్లు మించరాదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







