ఈద్కు ఐదు రోజుల సెలవు: మస్కట్
- April 25, 2022
మస్కట్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు 5 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మే 1 నుండి మే 5 వరకు ఈద్ సెలవులను ప్రకటిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు. అవసరమైతే పేర్కొన్న సెలవు దినంలో ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు యజమానులకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









