ఈద్కు ఐదు రోజుల సెలవు: మస్కట్
- April 25, 2022
మస్కట్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు 5 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మే 1 నుండి మే 5 వరకు ఈద్ సెలవులను ప్రకటిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు. అవసరమైతే పేర్కొన్న సెలవు దినంలో ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు యజమానులకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







