ఈద్కు ఐదు రోజుల సెలవు: మస్కట్
- April 25, 2022
మస్కట్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు 5 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మే 1 నుండి మే 5 వరకు ఈద్ సెలవులను ప్రకటిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు. అవసరమైతే పేర్కొన్న సెలవు దినంలో ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు యజమానులకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







