కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్
- April 26, 2022
కువైట్: ఉపాధి కోసం వచ్చే వారికి ఇప్పటివరకు అందజేస్తున్న పేపర్ వీసాను నిలిపివేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటికి బదులుగా ఈ-వీసాలను అందించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని కంపెనీలు వెబ్ పోర్టల్ ద్వారా ఇ-వీసాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం, కంపెనీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇ-మెయిల్ [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









