కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్
- April 26, 2022
కువైట్: ఉపాధి కోసం వచ్చే వారికి ఇప్పటివరకు అందజేస్తున్న పేపర్ వీసాను నిలిపివేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటికి బదులుగా ఈ-వీసాలను అందించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని కంపెనీలు వెబ్ పోర్టల్ ద్వారా ఇ-వీసాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం, కంపెనీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇ-మెయిల్ [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







