కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్
- April 26, 2022
కువైట్: ఉపాధి కోసం వచ్చే వారికి ఇప్పటివరకు అందజేస్తున్న పేపర్ వీసాను నిలిపివేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటికి బదులుగా ఈ-వీసాలను అందించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని కంపెనీలు వెబ్ పోర్టల్ ద్వారా ఇ-వీసాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం, కంపెనీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇ-మెయిల్ [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







