ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన మస్కట్ మునిసిపాలిటీ
- April 26, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని వివిధ విలాయత్లలో ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణతోపాటు కాలుష్యాల నుండి నగరాలను సంరక్షించడం ఈ ప్రచారం లక్ష్యమని మస్కట్ మునిసిపాలిటీ చెప్పింది. వివిధ అత్యాధునిక పరికరాలు, వాహనాలను ఉపయోగించి మస్కట్ గవర్నరేట్లోని వివిధ విలాయత్లను కవర్ చేస్తూ ఇంటెన్సివ్ పబ్లిక్ పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించినట్లు మునిసిపాలిటీ పేర్కొంది. ప్రచారంలో భాగంగా నివాస పరిసరాలను శుభ్రపరచడం, పొదలను తొలగించడం, వ్యర్థాలను రవాణా చేయడం వంటి పనులను చేపట్టినట్లు మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







