ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన మస్కట్ మునిసిపాలిటీ
- April 26, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని వివిధ విలాయత్లలో ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణతోపాటు కాలుష్యాల నుండి నగరాలను సంరక్షించడం ఈ ప్రచారం లక్ష్యమని మస్కట్ మునిసిపాలిటీ చెప్పింది. వివిధ అత్యాధునిక పరికరాలు, వాహనాలను ఉపయోగించి మస్కట్ గవర్నరేట్లోని వివిధ విలాయత్లను కవర్ చేస్తూ ఇంటెన్సివ్ పబ్లిక్ పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించినట్లు మునిసిపాలిటీ పేర్కొంది. ప్రచారంలో భాగంగా నివాస పరిసరాలను శుభ్రపరచడం, పొదలను తొలగించడం, వ్యర్థాలను రవాణా చేయడం వంటి పనులను చేపట్టినట్లు మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







