కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన పీకే..
- April 26, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్కిశోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా ధృవీకరించారు.ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్ గ్రూప్ 2024 వేశారని రణదీప్ సూర్జేవాలా తెలిపారు.ఆ గ్రూప్లో ప్రశాంత్కిశోర్ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని తెలిపారు రణదీప్ సూర్జేవాలా
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







