గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించిన దుకాణం సీజ్
- April 27, 2022
కువైట్: షార్క్ ప్రాంతంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ టీమ్ ఆ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







