గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించిన దుకాణం సీజ్
- April 27, 2022
కువైట్: షార్క్ ప్రాంతంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ టీమ్ ఆ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







