దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్: 295 కొత్త ఔట్లెట్స్
- April 27, 2022
దుబాయ్: ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సావరీన్ వెల్త్ ఫండ్ ఇఠారా దుబాయ్, దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్ (జిఎస్ఈ) ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్తగా 295 షాప్స్ని ఏర్పాటు చేశారు. 50కి పైగా జ్యుయెలరీ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ని ప్రారంభించాయి. మరిన్ని బ్రాండ్లు, స్పెషాలిటీ రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!









