దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్: 295 కొత్త ఔట్లెట్స్
- April 27, 2022
దుబాయ్: ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సావరీన్ వెల్త్ ఫండ్ ఇఠారా దుబాయ్, దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్ (జిఎస్ఈ) ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్తగా 295 షాప్స్ని ఏర్పాటు చేశారు. 50కి పైగా జ్యుయెలరీ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ని ప్రారంభించాయి. మరిన్ని బ్రాండ్లు, స్పెషాలిటీ రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







