లగేజీ ఆలస్యం: ఎయిర్ లైన్ సంస్థకు 4,400KD జరిమానా
- April 27, 2022
కువైట్: కమర్షియల్ మరియు పార్సియల్ సివిల్ సెక్షన్-కోర్ట్ ఆఫ్ కస్సాన్, ఓ కమర్షియల్ ఎయిర్ లైన్కి 4,400 దినార్ల జరిమానా విధించింది.లగేజీ ఆలస్యానికి సంబంధించి బాధిత ప్రయాణీకుడికి ఈ మొత్తం చెల్లించాలన్నది న్యాయస్థానం ఆదేశం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విదేశానికి ఆయన వెళ్ళారు.దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాన్సిట్ అయ్యారు. అయితే లగేజీ విషయంలో ఐదు రోజుల ఆలస్యం అయ్యింది.ఈ నేపథ్యంలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది.
తాజా వార్తలు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!









