లగేజీ ఆలస్యం: ఎయిర్ లైన్ సంస్థకు 4,400KD జరిమానా
- April 27, 2022
కువైట్: కమర్షియల్ మరియు పార్సియల్ సివిల్ సెక్షన్-కోర్ట్ ఆఫ్ కస్సాన్, ఓ కమర్షియల్ ఎయిర్ లైన్కి 4,400 దినార్ల జరిమానా విధించింది.లగేజీ ఆలస్యానికి సంబంధించి బాధిత ప్రయాణీకుడికి ఈ మొత్తం చెల్లించాలన్నది న్యాయస్థానం ఆదేశం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విదేశానికి ఆయన వెళ్ళారు.దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాన్సిట్ అయ్యారు. అయితే లగేజీ విషయంలో ఐదు రోజుల ఆలస్యం అయ్యింది.ఈ నేపథ్యంలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







