1 మిలియన్ దిర్హాముల విలువైన 14,000 ఇంపోర్టెడ్ మద్యం బాటిళ్ళ స్వాధీనం
- April 28, 2022
కువైట్: ఈద్ సెలవులకు కొద్ది రోజుల ముందు 1 మిలియన్ దినార్ల విలువైన 14,000 బాటిళ్ళ ఇంపోర్టెడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓ గల్ఫ్ దేశం నుంచి వస్తున్న కంటెయినర్ వాహనంలో ఈ బాటిళ్ళను దాచిపెట్టి దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించారు. షువైక్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఒకరు, కంటెయినర్పై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, ఈ స్మగ్లింగ్ గుట్టు రట్టయ్యింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







