ఈద్ షాపింగ్.. ఆన్లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక
- May 01, 2022
బహ్రెయిన్: ఆన్లైన్లో ఈద్ షాపింగ్ చేయాలనే వినియోగదారులు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ సైబర్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అలాగే దుకాణందారులు సైతం స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో ఆన్లైన్ షాపింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన ఆఫర్లను పున:సమీక్షించుకోని కొనుగోలు చేయాలని వినియోగదారులను సూచించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







