ఈద్ షాపింగ్.. ఆన్లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక
- May 01, 2022
బహ్రెయిన్: ఆన్లైన్లో ఈద్ షాపింగ్ చేయాలనే వినియోగదారులు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ సైబర్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అలాగే దుకాణందారులు సైతం స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో ఆన్లైన్ షాపింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన ఆఫర్లను పున:సమీక్షించుకోని కొనుగోలు చేయాలని వినియోగదారులను సూచించారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







