ఈద్ షాపింగ్.. ఆన్లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక
- May 01, 2022
బహ్రెయిన్: ఆన్లైన్లో ఈద్ షాపింగ్ చేయాలనే వినియోగదారులు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ సైబర్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అలాగే దుకాణందారులు సైతం స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో ఆన్లైన్ షాపింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన ఆఫర్లను పున:సమీక్షించుకోని కొనుగోలు చేయాలని వినియోగదారులను సూచించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







