ఈ వలసదారులు ఈద్ సెలవుల్లో తమ ఎంబసీని ఎలా సంప్రదించాలంటే..
- May 02, 2022
మస్కట్: యునైటెడ్ కింగ్డమ్కి చెందిన వలసదారులు, ఈద్ సెలవుల నేపథ్యలో తమ ఎంబసీని కలవడానికి వీలుంది. పలు ఎంబసీలు ఈద్ నేపథ్యంలో మే 5 వరకూ తాత్కాలికంగా మూసివేయబడిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ ఎంబసీ కూడా మే 5 వరకు మూసివేయబడింది. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఎంబసీ మూసివేయబడుతుంది. అయితే, అత్యవసరమైనప్పుడు మాత్రం +96824609000 నంబరుకి కాల్ చేసి, సహాయం పొందవచ్చు. కాన్సులర్ సేవల సహాయం పొందవచ్చు.
తాజా వార్తలు
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!







