బహ్రెయిన్ లో ఘనంగా మే డే వేడుకలు...
- May 04, 2022
మనామా: తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మికులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు మరియు క్రీడలు, క్రికెట్ తదితర ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ హరిబాబు తక్కెలపాటి, వైస్ ప్రెసిడెంట్ ఫణి భూషణ్ రెడ్డి,ట్రెషరర్ మురళి తిరుపతి,జనరల్ సెక్రటరీ వంశీధర్, స్పోర్ట్స్ సెక్రటరీ గడ్డం రామ శ్రీను,మెంబర్షిప్ సెక్రటరీ విజేంద్ర రెడ్డి,కల్చరల్ సెక్రటరీ పని హనుమంత రావు,ఇంటర్నల్ ఆడిటర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-- రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







