1,000 మంది ఖైదీలను విడుదల చేసిన ఒమన్
- May 04, 2022
ఒమన్: జైలులో ఉన్న వారిని విడిపించేందుకు ఉద్దేశించిన ‘ఫక్ కుర్బా’ చొరవతో రమదాన్ మాసంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ఖైదీలను విడుదలయ్యారు. మస్కట్ గవర్నరేట్ నుండి అత్యధిక సంఖ్యలో 196 మంది ఖైదీలు కాగా.. ఉత్తర అల్ బతినా నుండి 190 మంది, దక్షిణ అల్ షర్కియా నుండి 148 మంది ఖైదీలను విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







