తనలా బతకాలనుకుంటే ఆ మూడు వదిలేయాలి: ఆర్జీవీ
- May 04, 2022
హైదరాబాద్: తనలా బతకాలనుకుంటే దైవం, సమాజం, ఫ్యామిలీ వదిలేయాలని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆయన తెరకెక్కించిన 'మా ఇష్టం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్స్.. నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి 'ఆలీతో సరదాగా' పాల్గొని సందడి చేశారు వర్మ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







