క్రౌడ్ ఫండింగ్ కు కొత్త నిబంధనలు: బహ్రెయిన్
- May 05, 2022బహ్రెయిన్: క్రౌడ్ ఫండింగ్ ఆధారిత కార్యకలాపాలను నియంత్రించే కొత్త నిబంధనలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ జారీ చేసింది. చిన్న వ్యాపారాల నిమిత్తం నిధుల కోసం మరిన్ని మార్గాలను సృష్టించడం, లిక్విడిటీ పూల్ను విస్తృతం చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలతోపాటు ఈక్విటీ, ఫైనాన్సింగ్-ఆధారిత క్రౌడ్ ఫండింగ్ రెండింటికి సంబంధించిన నియమాలను ఇందులో పొందుపరిచారు. కొత్త నిబంధనలలో ప్లాట్ఫారమ్ ద్వారా కార్యకలాపాల నిర్వహణను నియంత్రించే సూత్రాలు, ప్లాట్ఫారమ్ ఆఫర్లు, సురక్షితమైన ఆపరేషన్ నియమాలతోపాటు ప్లాట్ఫారమ్ ఆపరేటర్ల నుండి క్లయింట్ డబ్బును వేరు చేయడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..