క్రౌడ్ ఫండింగ్ కు కొత్త నిబంధనలు: బహ్రెయిన్
- May 05, 2022
బహ్రెయిన్: క్రౌడ్ ఫండింగ్ ఆధారిత కార్యకలాపాలను నియంత్రించే కొత్త నిబంధనలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ జారీ చేసింది. చిన్న వ్యాపారాల నిమిత్తం నిధుల కోసం మరిన్ని మార్గాలను సృష్టించడం, లిక్విడిటీ పూల్ను విస్తృతం చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలతోపాటు ఈక్విటీ, ఫైనాన్సింగ్-ఆధారిత క్రౌడ్ ఫండింగ్ రెండింటికి సంబంధించిన నియమాలను ఇందులో పొందుపరిచారు. కొత్త నిబంధనలలో ప్లాట్ఫారమ్ ద్వారా కార్యకలాపాల నిర్వహణను నియంత్రించే సూత్రాలు, ప్లాట్ఫారమ్ ఆఫర్లు, సురక్షితమైన ఆపరేషన్ నియమాలతోపాటు ప్లాట్ఫారమ్ ఆపరేటర్ల నుండి క్లయింట్ డబ్బును వేరు చేయడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







