ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రముఖ భరత నాట్యం నృత్యకారిణి
- May 05, 2022
మనామా: ప్రముఖ భారత నాట్యకారిణి ఆశా శరత్, తన అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మలయాళం పోయెటెస్ సుగదకుమారి పోయెమ్ కృష్ణా నీ యెన్నె అరియిల్లాకు డాన్స్ చేశారు ఆశా శరత్. బహ్రెయిన్ కేరళీయ సమాజం వద్ద ఈ ప్రదర్శన జరిగింది. బికెఎస్ ఇండో బహ్రెయిన్ డాన్స్ మరియు మ్యజిక్ ఫెస్టివల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ ఆంటిక్యుటీస్, భారత ఎంబసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్తాద్ అమ్జాద్ అలి ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలి బగాష్, అయాన్ అల్ బగాష్, ప్రముఖ వీణ కళాకారులు రాజేష్ వైద్య బృందం ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







