మొబైల్ ఫోన్లతో పెళ్లి కుమార్తె ఫోటోలు తీయడం ఇక నేరం
- April 05, 2016
పెళ్లి లేదా పార్టీలలో వధువు ఫోటోలు లేదా వీడియోలను తీసుకొవడం ఉల్లంఘన గోప్యత మరియు రాజుంగా నేరంగా పరిగణిస్తారు. ఏడాది కారాగారంతో పాటు 500,000 ఎస్ అర్ జరిమానా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఒక అమ్మాయి ఛాయాచిత్రాలు తీస్తుంటే అనుకోకుండా ఇతర అమ్మాయిలు ఆ ఫోటోలలో కనిపించడం సైతం నేరమని అటువంటి నేర చర్యలకూ తీసిన వారికి జరిమానా తప్పదని న్యాయవాది ఇబ్రహీం జంజామి స్థానిక మీడియా ద్వారా.సోమవారం పేర్కొన్నారు.నిజానికి దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే ఇతరుల ఫోటోలు వారి అనుమతి లేకుండా తీయడం , ఆయా ఫోటోలను లేదా వీడియోలు చూడండని మరొకరి మొబైల్ కు అప్ లోడ్ చేయడం తీవ్రంగా పరిగణించనున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు చూసేందుకు మొబైల్ అప్లికేషన్ " స్నాప్చాట్ " ద్వారా మై స్టొరీ ద్వారా ఒజరికొకరు పంపడం నేరం అని తెల్సినప్పటకి బ్లాక్మెయిల్ కు కొందఱు పాల్పడుతున్నారు. గత వసంతకాలంలో ఒక మహిళ తన కుమార్తె వివాహం కథను జ్ఞాపకం చేసుకొన్నారు. " ఆ పెళ్ళిలో ఫోటోలు తీయడం లేదా చిత్రీకరణ చేసే అతిథులను నిరోధించడానికి తమకు సాధ్యం కాలేదు. ఎందుకంటే స్నాప్చాట్ లో మా కుమార్తె వివాహ కవాతు ప్రచురించబడిందని వాపోయారు. నాడు లైట్లు అన్ని ఆర్పివేసి సమయంలో వధువు మాత్రమె వివాహ వేదికకు వచ్చేటప్పుడు పెళ్లికుమార్తే మీద పడే వెలుతురు ( స్పాట్ లైట్ ) కాంతిలో కొన్ని సెకండ్ల తరువాత, నేను చూడగలిగారు అన్ని మొబైల్ ఫోన్ల కెమెరాల కాంతి నా కుమార్తె మీద పడుతుంటే ఫోటోలు, వీడియోల రికార్డింగ్ నడుమ ఆమె కల్యాణ వేదికకు చేరుకోవడం నాకు ఎంతో బాధ కల్గించింది.అనేక కెమెరాలతో మొబైల్ ఫోన్ల తో వివాహ మందిరాలలో ప్రవేశానికి నిషేధించాలని పలువురు కోరుతున్నారు ఒక వివాహ హాల్ లో పర్యవేక్షకుడిగా నియమించి మొబైల్ ఫోన్ మరియు కెమెరాలు ఎంట్రీ నిషేధించినప్పటికీ, కొందఱు అమ్మాయిలు వారి దుస్తులలోపు వారి బూట్లు లోపల వాటిని దాచి వివాహ మందిరాలకు తీసుకొచ్చి ఆ తరహా చేష్టలకు పాల్పడుతున్నారు .
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







