చెత్తను రోడ్లపై వేస్తే OMR100 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 06, 2022
మస్కట్: నిర్దేశిత ప్రదేశాలలో చెత్తను పారవేసే వారిపై OMR100 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. నిర్దేశిత ప్రాంతాల్లోనే వ్యర్థాలను పారవేయాలని, అలా కాకుండా వేరే ప్రదేశాలలో పారవేసే వారికి OMR 100 జరిమానా విధిస్తామని పేర్కొంది. దీన్ని మళ్లీ పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించినవారికి వ్యర్థాలను తరలించడానికి ఒక రోజు గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









