మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిన సౌదీ
- May 07, 2022
రియాద్: మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను సౌదీ అరేబియా ఆకర్షించింది. తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా మైనింగ్, ఖనిజాల రంగానికి 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం అని సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ తెలిపారు. విదేశీ కంపెనీల నుండి ఖనిజ అన్వేషణ లైసెన్సుల కోసం ప్రస్తుతం వచ్చిన 145 దరఖాస్తులను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందని అల్ఖోరాయెఫ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల 14,500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విజన్ 2030 ప్లాన్లో భాగంగా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడం ద్వారా కింగ్డమ్ తన ఆర్థిక వ్యవస్థను చమురేతర రంగాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







