కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం
- May 07, 2022
అబుధాబి: అబుధాబి న్యాయస్థానం, ఓ సంస్థ తమ కార్మికుడికి 120,000 దిర్హాములు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. విల్లాలో కిటికీలు అమర్చుతుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి కార్మికుడు కింద పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి శాశ్వత వైకల్యం సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో న్యాయస్థానం 40,000 దిర్హాములు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పుడది 120,000 దిర్హాములకు పెరిగింది. నష్ట పరిహారాన్ని తగ్గించాల్సిందిగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









