కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం
- May 07, 2022
అబుధాబి: అబుధాబి న్యాయస్థానం, ఓ సంస్థ తమ కార్మికుడికి 120,000 దిర్హాములు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. విల్లాలో కిటికీలు అమర్చుతుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి కార్మికుడు కింద పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి శాశ్వత వైకల్యం సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో న్యాయస్థానం 40,000 దిర్హాములు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పుడది 120,000 దిర్హాములకు పెరిగింది. నష్ట పరిహారాన్ని తగ్గించాల్సిందిగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







