బైక్ ను ఢీకొన్న కారు. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి మృతి

- May 08, 2022 , by Maagulf
బైక్ ను ఢీకొన్న కారు. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి మృతి

బహ్రెయిన్: మనామాలోని కింగ్ ఫైసల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో బైక్‌ను పిక్-అప్ కారు ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న 40 ఏళ్ల ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి మృతి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. ప్రమాదానికి కారణమైన కారు గల్ఫ్ రిజిస్ట్రేషన్ వాహనంగా గుర్తించారు. హైస్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com