ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం
- May 09, 2022
మస్కట్: అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం) ఎగ్జిబిషన్ దుబాయ్లో ఒమన్ పెవిలియన్ ప్రారంభమయ్యింది. పలు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఇనిస్టిట్యూషన్స్తో కలిసి ఈ పెవిలియన్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఈ విభాగానికి సంబంధించిన 14 ఇనిస్టిట్యూషన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఒమన్ పెవిలియన్ ఏర్పాటు చేయగా, ఈ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ మే 9 నుంచి 12 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









