ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం
- May 09, 2022
మస్కట్: అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం) ఎగ్జిబిషన్ దుబాయ్లో ఒమన్ పెవిలియన్ ప్రారంభమయ్యింది. పలు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఇనిస్టిట్యూషన్స్తో కలిసి ఈ పెవిలియన్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఈ విభాగానికి సంబంధించిన 14 ఇనిస్టిట్యూషన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఒమన్ పెవిలియన్ ఏర్పాటు చేయగా, ఈ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ మే 9 నుంచి 12 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







