కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు
- May 09, 2022
యూఏఈ: అబుదాబీలో మొత్తం 3,806 మంది కార్మికులు మొత్తంగా సుమారు 106 మిలియన్ దిర్హాముల అన్ పెయిడ్ వేతనాలు పొందగలిగారు. కోర్టు జోక్యంతో ఇది సాధ్యమయ్యింది. గడచిన మూడు నెలల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1932 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 98 శాతం కేసుల్లో చర్యలు చేపట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్ అభ్యర్థనలు 24,687 పరిష్కరించబడ్డాయి. అత్యంత ఖచ్చితత్వంతో, మానవీయ కోణంలో ఆయా కేసుల పరిష్కరింపబడుతున్నట్లు అబుదాబీ జ్యుడీషియల్ డిపార్టుమెంట్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









