కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు
- May 09, 2022
యూఏఈ: అబుదాబీలో మొత్తం 3,806 మంది కార్మికులు మొత్తంగా సుమారు 106 మిలియన్ దిర్హాముల అన్ పెయిడ్ వేతనాలు పొందగలిగారు. కోర్టు జోక్యంతో ఇది సాధ్యమయ్యింది. గడచిన మూడు నెలల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1932 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 98 శాతం కేసుల్లో చర్యలు చేపట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్ అభ్యర్థనలు 24,687 పరిష్కరించబడ్డాయి. అత్యంత ఖచ్చితత్వంతో, మానవీయ కోణంలో ఆయా కేసుల పరిష్కరింపబడుతున్నట్లు అబుదాబీ జ్యుడీషియల్ డిపార్టుమెంట్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









