కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు
- May 09, 2022
యూఏఈ: అబుదాబీలో మొత్తం 3,806 మంది కార్మికులు మొత్తంగా సుమారు 106 మిలియన్ దిర్హాముల అన్ పెయిడ్ వేతనాలు పొందగలిగారు. కోర్టు జోక్యంతో ఇది సాధ్యమయ్యింది. గడచిన మూడు నెలల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1932 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 98 శాతం కేసుల్లో చర్యలు చేపట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్ అభ్యర్థనలు 24,687 పరిష్కరించబడ్డాయి. అత్యంత ఖచ్చితత్వంతో, మానవీయ కోణంలో ఆయా కేసుల పరిష్కరింపబడుతున్నట్లు అబుదాబీ జ్యుడీషియల్ డిపార్టుమెంట్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి చెప్పారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







