రాజు క్షమాభిక్ష ఉత్తర్వులు. ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభం
- May 10, 2022జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష ఆదేశాలను అమలు ప్రక్రియ ప్రారంభమైంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ప్రజా హక్కుల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం రంగం సిద్ధమైంది. కింగ్ సల్మాన్ ఉత్తర్వులను సత్వరమే అమలు చేయాలని, లబ్ధిదారులను విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ఆదేశించారని జైళ్ల తాత్కాలిక డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్