రాజు క్షమాభిక్ష ఉత్తర్వులు. ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభం
- May 10, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష ఆదేశాలను అమలు ప్రక్రియ ప్రారంభమైంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ప్రజా హక్కుల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం రంగం సిద్ధమైంది. కింగ్ సల్మాన్ ఉత్తర్వులను సత్వరమే అమలు చేయాలని, లబ్ధిదారులను విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ఆదేశించారని జైళ్ల తాత్కాలిక డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









