రాజు క్షమాభిక్ష ఉత్తర్వులు. ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభం
- May 10, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష ఆదేశాలను అమలు ప్రక్రియ ప్రారంభమైంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ప్రజా హక్కుల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం రంగం సిద్ధమైంది. కింగ్ సల్మాన్ ఉత్తర్వులను సత్వరమే అమలు చేయాలని, లబ్ధిదారులను విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ఆదేశించారని జైళ్ల తాత్కాలిక డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









