మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లు
- May 10, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లుగా నిర్ణయించారు. ఈ మేరకు సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లను అన్ని ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నట్లు.. నిర్వహణ, సాంకేతిక మద్దతు, ఇతర సేవలను 41 మిలియన్ దినార్ల విలువతో అందుతాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లు 3 సంవత్సరాల పాటు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం స్థానిక కంపెనీతో సంతకం చేయబడుతుందని, మైక్రోసాఫ్ట్ నుండి సరఫరా ప్రక్రియను ఆ సంస్థ నిర్వహిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









