మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లు
- May 10, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లుగా నిర్ణయించారు. ఈ మేరకు సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లను అన్ని ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నట్లు.. నిర్వహణ, సాంకేతిక మద్దతు, ఇతర సేవలను 41 మిలియన్ దినార్ల విలువతో అందుతాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లు 3 సంవత్సరాల పాటు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం స్థానిక కంపెనీతో సంతకం చేయబడుతుందని, మైక్రోసాఫ్ట్ నుండి సరఫరా ప్రక్రియను ఆ సంస్థ నిర్వహిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ









