మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లు
- May 10, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ల అద్దెకు 41 మిలియన్ దినార్లుగా నిర్ణయించారు. ఈ మేరకు సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లను అన్ని ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నట్లు.. నిర్వహణ, సాంకేతిక మద్దతు, ఇతర సేవలను 41 మిలియన్ దినార్ల విలువతో అందుతాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్లు, లైసెన్స్ లు 3 సంవత్సరాల పాటు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం స్థానిక కంపెనీతో సంతకం చేయబడుతుందని, మైక్రోసాఫ్ట్ నుండి సరఫరా ప్రక్రియను ఆ సంస్థ నిర్వహిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







