అమా దబ్లామ్ అధిరోహించిన రాయల్ గార్డ్ బృందం
- May 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) రాయల్ గార్డ్ బృందం, నేపాల్లోని అమా దబ్లామ్ను అధిరోహించడం జరిగింది. ఆరు నెలలపాటు కఠోర శిక్షణ, సన్నాహాల అనంతరం బృందం ఈ పర్వతాన్ని మే 5న అధిరోహించింది. కాట్మండులోని తమ క్యాంపుకి అంతే విజయవంతంగా ఈ బృందం చేరుకుంది. అక్కడి నుంచి బహ్రెయిన్కి తిరిగొచ్చింది బృందం. అంతకు ముందు ఈ బృందం ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహించింది.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









