అమా దబ్లామ్ అధిరోహించిన రాయల్ గార్డ్ బృందం
- May 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) రాయల్ గార్డ్ బృందం, నేపాల్లోని అమా దబ్లామ్ను అధిరోహించడం జరిగింది. ఆరు నెలలపాటు కఠోర శిక్షణ, సన్నాహాల అనంతరం బృందం ఈ పర్వతాన్ని మే 5న అధిరోహించింది. కాట్మండులోని తమ క్యాంపుకి అంతే విజయవంతంగా ఈ బృందం చేరుకుంది. అక్కడి నుంచి బహ్రెయిన్కి తిరిగొచ్చింది బృందం. అంతకు ముందు ఈ బృందం ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహించింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







