ఏటీఎమ్ 2022 ఎగ్జిబిషన్లో అత్యుత్తమంగా నిలిచిన బహ్రెయిన్
- May 13, 2022
బహ్రెయిన్: దుబాయ్లోని అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2022 ఎగ్జిబిషన్లో ఈ సంవత్సరం బహ్రెయిన్ అత్యత్తమంగా నిలిచింది. ఈ మేరకు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ప్రకటించింది. బహ్రెయిన్ నేషనల్ పెవిలియన్ ద్వారా గురువారంతో ముగిసిన ఈ అంతర్జాతీయ టూరిజం ఈవెంట్లో పాల్గొన్న 158 పెవిలియన్లలో బహ్రెయిన్ పెవిలియన్ అతిపెద్దది. పెవిలియన్లో నేషనల్ ఎయిర్ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ నేతృత్వంలో 21 ఎగ్జిబిటర్లు పాల్గొన్నాయి. అలాగే హోటళ్లు, రిసార్ట్ లు, టూరిజం కంపెనీలు, టూర్ ఆపరేటర్లతో సహా అనేక ప్రసిద్ధ బహ్రెయిన్ పర్యాటక సౌకర్యాలను కల్పించారు. బహ్రెయిన్ పర్యాటక రంగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి, నాగరికత, వైవిధ్యం, వారసత్వం, ఆధునికతను తెలియజేసేలా అనేక ప్రదర్శనలను బహ్రెయిన్ పెవిలియన్ లో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







