దోహా లో భారత మంత్రి ని కలిసిన ప్రవాస భారతీయులు
- May 13, 2022దోహా: విదేశీ పర్యటనలో భాగంగా కతర్ కి విచ్చేసిన భారత కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ సాంస్కృతిక, సామాజిక, వ్యాపార,క్రీడా సంఘాల నాయకులతో విడి విడి గా సమావేశం నిర్వహించారు.సామాజిక సేవ విభాగంలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి కి ఎంబసీ నుంచి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు సుందరగిరి శంకర్ హాజరై కతర్ లో మన భారతీయులకు సంబంధించిన వివిధ సమస్యల పై కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది.అందరి సమస్యలను తెలుసుకున్న మంత్రి వీటి పై కతర్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం తరపున మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..