యూఏఈ ప్రెసిడెంట్ మరణంపై సంతాపం తెలిపిన అమీర్
- May 14, 2022దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్హెచ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వివేకం, నిరాడంబరతతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత నేత తన దేశానికి, తన ఉమ్మాకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడని గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించాడు. అల్ నహ్యాన్ కుటుంబానికి, ప్రభుత్వానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన