ఢిల్లీ,ముంబై, గోవాలో హై అలర్ట్..
- April 06, 2016
జమ్ముకశ్మీర్ నుంచి భారత్లోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి స్విఫ్ట్కారులో పయణిస్తున్నారనే నిఘా సంస్థల హెచ్చరించడంతో ఢిల్లీ, ముంబై, గోవాలో హై అలర్ట్ ప్రకటించారు. వారి టార్గెట్ ఈ మూడు నగరాలే కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నందున అక్కడ నిఘాను పటిష్ఠం చేశారు. పంజాబ్లోని ఓ స్థానికుడితో కలిసి స్విఫ్ట్కారు (నంబర్ జేకే-01, ఏబీ 2654)లో ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు పయణిస్తున్నట్లుగా నిఘా వర్గాలు సమాచారం. వారి వెంట భారీ పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో హైవేలపై పోలీసులు తనిఖీలు విస్తృతం చేశాయి.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







