మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియo..
- April 06, 2016
మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ముంబయి క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, ఎంపీ సుప్రియసూలే, మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్, క్రికెటర్లు అజ్యింక రహానే, వసీమ్ జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ యువత క్రికెట్ రంగంలో వృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తంచేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పవార్ చేస్తున్న కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







