యూఏఈ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 15, 2022
అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా కు భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు సతీసమేతంగా అబుధాబి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సాదరంగా ఆహ్వానించిన యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, సందీప్ కుమార్ బయ్యపు (డిప్యూటీ చీఫ్ అఫ్ కమిషన్) మరియు యూఏఈ అధికారులు. ముష్రిఫ్ ప్యాలెస్ లో నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ను కలిసి సంతాపం తెలియజేయనున్నారు.



తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









