ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత
- May 16, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జబెర్ బ్రిడ్జి తాత్కాలికంగా మే 16న ఉదయం 4.30 నిమిషాల నుంచి ుదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. స్పోర్ట్స్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన ప్రాక్టీస్ నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు. మూడవ జిసిసి గేమ్స్ 2022లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్న అన్ని టీమ్స్ శిక్షణ నిమిత్తం ఈ మూసివేత అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







