ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత
- May 16, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జబెర్ బ్రిడ్జి తాత్కాలికంగా మే 16న ఉదయం 4.30 నిమిషాల నుంచి ుదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. స్పోర్ట్స్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన ప్రాక్టీస్ నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు. మూడవ జిసిసి గేమ్స్ 2022లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్న అన్ని టీమ్స్ శిక్షణ నిమిత్తం ఈ మూసివేత అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









