ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత
- May 16, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జబెర్ బ్రిడ్జి తాత్కాలికంగా మే 16న ఉదయం 4.30 నిమిషాల నుంచి ుదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. స్పోర్ట్స్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన ప్రాక్టీస్ నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు. మూడవ జిసిసి గేమ్స్ 2022లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్న అన్ని టీమ్స్ శిక్షణ నిమిత్తం ఈ మూసివేత అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి







