కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు రైలు మార్గం
- May 18, 2022
యూఏఈ: కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు కొత్త రైలు మార్గం అందుబాటులోకి రానుంది. సమీప భవిష్యత్తులో 2,177 కి.మీ జీసీసీ రైల్వే నెట్వర్క్ అరబ్ దేశాలతో కూడా అనుసంధానించబడుతుందని అబుదాబిలో యూఏఈ ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రోయి తెలిపారు. అన్ని గల్ఫ్ దేశాలు తమ సొంత నెట్వర్క్ లను నిర్మించుకోవడంతో జీసీసీ-వైడ్ రైల్వే లైన్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రయాణీకులు కువైట్ సిటీ నుండి అబుదాబి మీదుగా మస్కట్కు రైలు ప్రయాణం గురించి కలలు కనేవారని, అది త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందన్నారు. మిడిల్ ఈస్ట్ రైల్ 16వ ఎడిషన్ను ప్రారంభిస్తూ.. జీసీసీ దేశాలచే రైల్వే నెట్వర్క్ ను నిర్మించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







