అక్రమ నివాసితులకు క్షమాభిక్ష
- May 19, 2022
కువైట్: ఇంటీరియర్ మినిస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సంయుక్తంగా అక్రమ నివాసితులకు క్షమాభిక్ష పెట్టే విషయమై సమాలోచనలు చేస్తుండడం జరుగుతోంది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారికి డెడ్లైన్ పెట్టి క్షమాభిక్ష విధించేలా నిర్ణయం తీసకోనున్నారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నవాఫ్ అల్ సబాహ్, జస్టిస్ మినిస్టర్ జమాల్ అల్ జలావి మరియు పిఎఎం అధికారులు ఈ మేరకు చర్చించారు. తాత్కాలిక ప్రాజెక్టుగా ఓ ఒప్పందాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రైవేటు సెక్టార్లో పని చేస్తున్న ఉల్లంఘనలకు మాత్రమే వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు 150,000 మంది ఉల్లంఘనులు తమ స్టేటస్ సరిచేసుకునేలా ఈ వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!









