అక్రమ నివాసితులకు క్షమాభిక్ష
- May 19, 2022
కువైట్: ఇంటీరియర్ మినిస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సంయుక్తంగా అక్రమ నివాసితులకు క్షమాభిక్ష పెట్టే విషయమై సమాలోచనలు చేస్తుండడం జరుగుతోంది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారికి డెడ్లైన్ పెట్టి క్షమాభిక్ష విధించేలా నిర్ణయం తీసకోనున్నారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నవాఫ్ అల్ సబాహ్, జస్టిస్ మినిస్టర్ జమాల్ అల్ జలావి మరియు పిఎఎం అధికారులు ఈ మేరకు చర్చించారు. తాత్కాలిక ప్రాజెక్టుగా ఓ ఒప్పందాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రైవేటు సెక్టార్లో పని చేస్తున్న ఉల్లంఘనలకు మాత్రమే వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు 150,000 మంది ఉల్లంఘనులు తమ స్టేటస్ సరిచేసుకునేలా ఈ వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







