ఇ-కామర్స్ ఉల్లంఘన: 7 ఇ-స్టోర్లను మూసివేసిన ఎంఓసీ
- May 19, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ (ఎంఓసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 7 ఇ-స్టోర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ సౌదీకి కంపెనీకి చెందిన ఇ-స్టోర్లు ఇవి. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా సంస్థ తీరు వుందని అధికారులు పేర్కొన్నారు. సరుకు డెలివరీ, ఆర్డర్ల సేకరణ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై వినియోగదారులకు సరైన సమాచారం సంస్థ ఇవ్వడంలేదు. డ్యామేజీ వస్తువుల్ని తిరిగి తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని ఉల్లంఘనలు కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







