ఇ-కామర్స్ ఉల్లంఘన: 7 ఇ-స్టోర్లను మూసివేసిన ఎంఓసీ
- May 19, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ (ఎంఓసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 7 ఇ-స్టోర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ సౌదీకి కంపెనీకి చెందిన ఇ-స్టోర్లు ఇవి. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా సంస్థ తీరు వుందని అధికారులు పేర్కొన్నారు. సరుకు డెలివరీ, ఆర్డర్ల సేకరణ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై వినియోగదారులకు సరైన సమాచారం సంస్థ ఇవ్వడంలేదు. డ్యామేజీ వస్తువుల్ని తిరిగి తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని ఉల్లంఘనలు కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









