ఇ-కామర్స్ ఉల్లంఘన: 7 ఇ-స్టోర్లను మూసివేసిన ఎంఓసీ
- May 19, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ (ఎంఓసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 7 ఇ-స్టోర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ సౌదీకి కంపెనీకి చెందిన ఇ-స్టోర్లు ఇవి. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా సంస్థ తీరు వుందని అధికారులు పేర్కొన్నారు. సరుకు డెలివరీ, ఆర్డర్ల సేకరణ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై వినియోగదారులకు సరైన సమాచారం సంస్థ ఇవ్వడంలేదు. డ్యామేజీ వస్తువుల్ని తిరిగి తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని ఉల్లంఘనలు కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







