ప్రైవేట్ రంగంలో జాతీయ కార్మికుల శాతం పెంపు వాయిదా
- May 23, 2022
కువైట్: ప్రైవేట్ రంగంలో జాతీయ కార్మికుల శాతానికి సవరణను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ డైరెక్టర్ల బోర్డు వాయిదా వేయాలని నిర్ణయించింది. అంతకుముందు సివిల్ సర్వీస్ కమిషన్ సమన్వయంతో ఈ రంగంలో జాతీయ కార్మికులకు మద్దతు ఇచ్చేందుకు వారి శాతాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రైవేట్ రంగంలో కువైట్ల శాతం తక్కువగా ఉంది. ఒక రంగానికి మరో రంగానికి ఇది భిన్నంగా ఉంది. ప్రతి రంగంలో జాతీయ కార్మికుల శాతాన్ని పెంచాల్సిన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







