ప్రైవేట్ రంగంలో జాతీయ కార్మికుల శాతం పెంపు వాయిదా
- May 23, 2022
కువైట్: ప్రైవేట్ రంగంలో జాతీయ కార్మికుల శాతానికి సవరణను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ డైరెక్టర్ల బోర్డు వాయిదా వేయాలని నిర్ణయించింది. అంతకుముందు సివిల్ సర్వీస్ కమిషన్ సమన్వయంతో ఈ రంగంలో జాతీయ కార్మికులకు మద్దతు ఇచ్చేందుకు వారి శాతాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రైవేట్ రంగంలో కువైట్ల శాతం తక్కువగా ఉంది. ఒక రంగానికి మరో రంగానికి ఇది భిన్నంగా ఉంది. ప్రతి రంగంలో జాతీయ కార్మికుల శాతాన్ని పెంచాల్సిన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







