రామ్గోపాల్వర్మ కంపెనీ నీ అమితాబ్ సందర్శించారు..
- April 07, 2016
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ కంపెనీ అనే పేరుతో ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ షహెన్షా అమితాబ్ సందర్శించారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సర్కార్ తన ఆఫీసుకు రావడం అద్భుతమైన క్షణమని ట్వీట్ చేశారు. దీంతోపాటు అమితాబ్ ఆఫీసుకు వచ్చినప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కంపెనీ లోపలికి వచ్చిన అమితాబ్కు వర్మ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి గది తిరుగుతూ మొత్తం ఆఫీసును చూపించారు.
రామ్గోపాల్వర్మ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, కోనా వెంకట్, సుధీర్ వర్మ, నటుడు బ్రహ్మాజీ తదితరులు సోషల్మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









