రామ్గోపాల్వర్మ కంపెనీ నీ అమితాబ్ సందర్శించారు..
- April 07, 2016
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ కంపెనీ అనే పేరుతో ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ షహెన్షా అమితాబ్ సందర్శించారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సర్కార్ తన ఆఫీసుకు రావడం అద్భుతమైన క్షణమని ట్వీట్ చేశారు. దీంతోపాటు అమితాబ్ ఆఫీసుకు వచ్చినప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కంపెనీ లోపలికి వచ్చిన అమితాబ్కు వర్మ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి గది తిరుగుతూ మొత్తం ఆఫీసును చూపించారు.
రామ్గోపాల్వర్మ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, కోనా వెంకట్, సుధీర్ వర్మ, నటుడు బ్రహ్మాజీ తదితరులు సోషల్మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









